సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ను కలిసిన మంత్రి ఎర్రబెల్లి
దిశ ప్రతినిధి, వరంగల్ : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన తర్వాత మొదటిసారి తెలంగాణకు విచ్చేసిన జస్టిస్ యన్.వి రమణను రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శనివారం రాజ్ భవన్లో మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత సీజేఐతో కాసేపు ముచ్చటించిన మంత్రి ఎర్రబెల్లి వరంగల్లో పర్యటించాలని ఆహ్వానించారు.
దిశ ప్రతినిధి, వరంగల్ : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన తర్వాత మొదటిసారి తెలంగాణకు విచ్చేసిన జస్టిస్ యన్.వి రమణను రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శనివారం రాజ్ భవన్లో మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత సీజేఐతో కాసేపు ముచ్చటించిన మంత్రి ఎర్రబెల్లి వరంగల్లో పర్యటించాలని ఆహ్వానించారు.