నేడు కేబినెట్ భేటీ.. చర్చించే కీలక అంశాలేంటీ?

దిశ, వెబ్ డెస్క్: నేడు కేబినెట్ భేటీ కానున్నది. ముఖ్యమంత్రి అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం జరగనున్నది. ఈ సమావేశానికి పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యే అవకాశముంది. అయితే, ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. కొత్త సచివాలయ నిర్మాణ ప్రతిపాదనలపై సుదీర్ఘంగా చర్చించి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు తెలిసింది. మరికొన్ని ఇతర పలు అంశాలపై చర్చించనున్నారని కూడా తెలిసింది.

Update: 2020-08-04 21:25 GMT

దిశ, వెబ్ డెస్క్: నేడు కేబినెట్ భేటీ కానున్నది. ముఖ్యమంత్రి అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం జరగనున్నది. ఈ సమావేశానికి పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యే అవకాశముంది. అయితే, ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. కొత్త సచివాలయ నిర్మాణ ప్రతిపాదనలపై సుదీర్ఘంగా చర్చించి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు తెలిసింది. మరికొన్ని ఇతర పలు అంశాలపై చర్చించనున్నారని కూడా తెలిసింది.

Tags:    

Similar News