ఏవోబీలో మావోయిస్టుల దుశ్చర్య

దిశ, వెబ్‎డెస్క్ : ఏవోబీలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. మంగళవారం ఒడిశాలోని మల్కాన్ ‎గిరి జిల్లా అటవీ ప్రాంతంలో రెండు వాహనాలను తగులబెట్టారు. మావోలు ఘటనకు పాల్పడ్డారని.. వారి కోసం భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో భద్రతా బలగాలకు మావోయిస్టులకు ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి.

Update: 2020-10-26 22:40 GMT

దిశ, వెబ్‎డెస్క్ : ఏవోబీలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. మంగళవారం ఒడిశాలోని మల్కాన్ ‎గిరి జిల్లా అటవీ ప్రాంతంలో రెండు వాహనాలను తగులబెట్టారు. మావోలు ఘటనకు పాల్పడ్డారని.. వారి కోసం భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో భద్రతా బలగాలకు మావోయిస్టులకు ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News