యాదాద్రి జిల్లాలో విషాదం

దిశ, తుంగతుర్తి: యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఆనారోగ్య కారణాలతో ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మోతుకూరు మున్సిపాలిటీ పరిధిలోని సుందరయ్య కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. సోమిరెడ్డి అనే వ్యక్తి అనారోగ్యం పాలవ్వడంతో ఇంట్లో ప్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పపడ్డాడు. మృతునికి భార్యతో పాటు 13 సంవత్సరాల కుమారుడు ఉన్నాడు.  

Update: 2020-07-22 06:43 GMT

దిశ, తుంగతుర్తి: యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఆనారోగ్య కారణాలతో ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మోతుకూరు మున్సిపాలిటీ పరిధిలోని సుందరయ్య కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. సోమిరెడ్డి అనే వ్యక్తి అనారోగ్యం పాలవ్వడంతో ఇంట్లో ప్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పపడ్డాడు. మృతునికి భార్యతో పాటు 13 సంవత్సరాల కుమారుడు ఉన్నాడు.

 

Tags:    

Similar News