ఖమ్మం జిల్లాలో దారుణ హత్య

దిశ, వెబ్‎డెస్క్: ఖమ్మం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఎర్రపాలెం బంజరలో ఓ వ్యక్తి హత్యకు గురైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతుడు కృష్ణా జిల్లా ఉంగుటూరుకు చెందిన నానిగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు వివాహేతర సంబంధమే హత్యకు కారణమని భావిస్తున్నారు.

Update: 2020-10-29 03:36 GMT

దిశ, వెబ్‎డెస్క్: ఖమ్మం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఎర్రపాలెం బంజరలో ఓ వ్యక్తి హత్యకు గురైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతుడు కృష్ణా జిల్లా ఉంగుటూరుకు చెందిన నానిగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు వివాహేతర సంబంధమే హత్యకు కారణమని భావిస్తున్నారు.

Tags:    

Similar News