విశాఖలో విషాదం.. అనంతగిరి వద్ద..

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో విషాదం నెలకొన్నది. అనంతగిరి మండలంలోని సరియా జలపాతంలో ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. గత నాలుగైదు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు సరియా జలపాతం కనువిందు చేస్తోంది. ఈ జలపాతం అందాలను చూసేందుకనే మినాంక్ అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి వెళ్లాడు. ఈ క్రమంలో అతను జలపాతంలో గల్లంతయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు.

Update: 2020-08-17 00:06 GMT

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో విషాదం నెలకొన్నది. అనంతగిరి మండలంలోని సరియా జలపాతంలో ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. గత నాలుగైదు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు సరియా జలపాతం కనువిందు చేస్తోంది. ఈ జలపాతం అందాలను చూసేందుకనే మినాంక్ అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి వెళ్లాడు. ఈ క్రమంలో అతను జలపాతంలో గల్లంతయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు.

Tags:    

Similar News