దొరసానిపాడులో పిడుగుపాటు

దిశ, వెబ్‎డెస్క్ : పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలం దొరసానిపాడులో పిడుగుపడింది. రేకుల షెడ్డు ఇంటిపై పిడుగు పడడంతో ఇంట్లో ఉన్న ఎలక్ట్రికల్ సామాగ్రి ధ్వంసమైంది. పిడుగు పడిన శబ్దానికి భయాందోళనకు గురైన స్థానికులు బయటకు పరుగులు తీశారు. పిడుగు పడిన సమయంలో ఇంట్లోవారంతా బయట ఉండడంతో ప్రాణపాయం తప్పింది.

Update: 2020-11-03 23:46 GMT

దిశ, వెబ్‎డెస్క్ :
పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలం దొరసానిపాడులో పిడుగుపడింది. రేకుల షెడ్డు ఇంటిపై పిడుగు పడడంతో ఇంట్లో ఉన్న ఎలక్ట్రికల్ సామాగ్రి ధ్వంసమైంది. పిడుగు పడిన శబ్దానికి భయాందోళనకు గురైన స్థానికులు బయటకు పరుగులు తీశారు. పిడుగు పడిన సమయంలో ఇంట్లోవారంతా బయట ఉండడంతో ప్రాణపాయం తప్పింది.

Tags:    

Similar News