‘మోడీ, అమిత్‌షాలకు ప్రాణగండం’

దిశ, వెబ్‌డెస్క్: స్వామి పరిపూర్ణానంద సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిషాలకు ప్రాణగండం ఉందని బాంబుపేల్చారు. దీనిపై మదర్సాలలో చర్చ జరుగుతోందని ఆరోపించారు. ఓ మసీదులో నిర్వహించిన సమావేశంలో ముళ్లగారు మాట్లాడుతున్నప్పుడు ఈ విషయం బయటకు వచ్చిందని వెల్లడించారు. దీనిపై కేంద్ర నిఘా సంస్థలు విచారణ జరపాలని డిమాండ్ చేశారు. Read also.. టీఆర్‌ఎస్‌లో భారీగా చేరిక‌లు

Update: 2020-02-23 09:23 GMT

దిశ, వెబ్‌డెస్క్: స్వామి పరిపూర్ణానంద సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిషాలకు ప్రాణగండం ఉందని బాంబుపేల్చారు. దీనిపై మదర్సాలలో చర్చ జరుగుతోందని ఆరోపించారు. ఓ మసీదులో నిర్వహించిన సమావేశంలో ముళ్లగారు మాట్లాడుతున్నప్పుడు ఈ విషయం బయటకు వచ్చిందని వెల్లడించారు. దీనిపై కేంద్ర నిఘా సంస్థలు విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

Read also..

టీఆర్‌ఎస్‌లో భారీగా చేరిక‌లు

Full View

Tags:    

Similar News