వైజాగ్ సెంట్రల్ జైలుకి ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యం

దిశ, ఏపీ బ్యూరో: విశాఖపట్టణంలోని ఆర్ఆర్ వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో స్టైరీన్ గ్యాస్ లీకేజీ ఘటనలో అభియోగాలెదుర్కొంటున్న ఆ కంపెనీకి సంబంధించి 12 మందిని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. వీరిని న్యాయస్థానం ఎదుట హాజరుపర్చగా, 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో వీరిక వైద్య పరీక్షలు నిర్వహించిన పోలీసులు వైజాగ్ సెంట్రల్ జైలుకి తరలించారు.

Update: 2020-07-08 04:41 GMT

దిశ, ఏపీ బ్యూరో: విశాఖపట్టణంలోని ఆర్ఆర్ వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో స్టైరీన్ గ్యాస్ లీకేజీ ఘటనలో అభియోగాలెదుర్కొంటున్న ఆ కంపెనీకి సంబంధించి 12 మందిని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. వీరిని న్యాయస్థానం ఎదుట హాజరుపర్చగా, 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో వీరిక వైద్య పరీక్షలు నిర్వహించిన పోలీసులు వైజాగ్ సెంట్రల్ జైలుకి తరలించారు.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News