చౌటుప్పల్‌లో మరో 14 కేసులు

దిశ, మునుగోడు: చౌటుప్పల్ పట్టణంలో కరోనా కేసులు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో గురువారం 42 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 14 మందికి పాజిటివ్‌‌గా నిర్ధారణ అయినట్లు వైద్యాధికారి డాక్టర్ శివప్రసాద్ రెడ్డి వెల్లడించారు. పట్టణంలోని బంగారిగడ్డ, హనుమాన్ నగర్, ప్రభుత్వ ఆసుపత్రి ఏరియాలు కరోనా హాట్ స్పాట్ ప్రాంతాలుగా మారాయి.

Update: 2020-08-20 07:30 GMT

దిశ, మునుగోడు: చౌటుప్పల్ పట్టణంలో కరోనా కేసులు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో గురువారం 42 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 14 మందికి పాజిటివ్‌‌గా నిర్ధారణ అయినట్లు వైద్యాధికారి డాక్టర్ శివప్రసాద్ రెడ్డి వెల్లడించారు. పట్టణంలోని బంగారిగడ్డ, హనుమాన్ నగర్, ప్రభుత్వ ఆసుపత్రి ఏరియాలు కరోనా హాట్ స్పాట్ ప్రాంతాలుగా మారాయి.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News