ఎన్‌కౌంటర్.. మహిళా మావోయిస్టు మృతి

దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా పున్నూర్ అటవీ ప్రాంతంలో బుధవారం కాల్పుల కలకలం చోటుచేసుకుంది. మావోయిస్టుల అలజడి నేపథ్యంలో కూంబింగ్ నిర్వహస్తున్న పోలీసు బృందాలపై వారు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఎదురుకాల్పులకు దిగారు. ఈ ఘటనలో మహిళా మావోయిస్టు మరణించింది. మిగతా దళ సభ్యులు కాల్పులు జరుపుతూనే అడవిలోకి పారిపోయారు. అనంతరం ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతంలో తనిఖీలు నిర్వహించగా మహిళా మావోయిస్టు మృతదేహంతో పాటు, వారు వినియోగించి సామగ్రిని […]

Update: 2020-08-05 06:11 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా పున్నూర్ అటవీ ప్రాంతంలో బుధవారం కాల్పుల కలకలం చోటుచేసుకుంది. మావోయిస్టుల అలజడి నేపథ్యంలో కూంబింగ్ నిర్వహస్తున్న పోలీసు బృందాలపై వారు ఒక్కసారిగా కాల్పులు జరిపారు.

వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఎదురుకాల్పులకు దిగారు. ఈ ఘటనలో మహిళా మావోయిస్టు మరణించింది. మిగతా దళ సభ్యులు కాల్పులు జరుపుతూనే అడవిలోకి పారిపోయారు. అనంతరం ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతంలో తనిఖీలు నిర్వహించగా మహిళా మావోయిస్టు మృతదేహంతో పాటు, వారు వినియోగించి సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News