కోజికోడ్ ప్రమాదంపై విచారణకు ఆదేశం : సీఎం పినరయి

దిశ, వెబ్ డెస్క్: కేరళ రాష్ట్రంలోని కోజికోడ్ విమానాశ్రయం రన్ వే పై జరిగిన ప్రమాదంలో ఏయిర్ ఇండియా విమానం రెండు ముక్కలైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో పైలట్ సహా ఇద్దరు ప్రయాణికులు మృతి చెందగా, 50 మందికి పైగా ప్యాసింజర్స్ తీవ్ర గాయాలపాలయ్యారు. తాజాగా ఈ ఘటన పై కేరళ సీఎం పినరయి విజయన్ శుక్రవారం రాత్రి స్పందించారు. ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

Update: 2020-08-07 11:23 GMT

దిశ, వెబ్ డెస్క్: కేరళ రాష్ట్రంలోని కోజికోడ్ విమానాశ్రయం రన్ వే పై జరిగిన ప్రమాదంలో ఏయిర్ ఇండియా విమానం రెండు ముక్కలైన విషయం తెలిసిందే.

ఈ ప్రమాదంలో పైలట్ సహా ఇద్దరు ప్రయాణికులు మృతి చెందగా, 50 మందికి పైగా ప్యాసింజర్స్ తీవ్ర గాయాలపాలయ్యారు. తాజాగా ఈ ఘటన పై కేరళ సీఎం పినరయి విజయన్ శుక్రవారం రాత్రి స్పందించారు. ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News