నేడు ఇంటర్ ఫలితాలు

దిశ, న్యూస్ బ్యూరో: ఇంటర్మీడియట్ ఫలితాలను నేడు వెల్లడించనున్నారు. ఇంటర్ ఫలితాలకు సంబంధించిన నివేదికను ఇప్పటికే విద్యాశాఖ ప్రభుత్వానికీ అందజేసింది. ఈ నేపథ్యంలో నేడు మధ్యాహ్నం 3 గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటర్ ఫలితాలు విడుదల చేయనున్నారు. గతంలో చోటు చేసుకున్న పొరపాట్లు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకున్నామని విద్యాశాఖ అధికారులు తెలిపారు.

Update: 2020-06-17 21:08 GMT

దిశ, న్యూస్ బ్యూరో: ఇంటర్మీడియట్ ఫలితాలను నేడు వెల్లడించనున్నారు. ఇంటర్ ఫలితాలకు సంబంధించిన నివేదికను ఇప్పటికే విద్యాశాఖ ప్రభుత్వానికీ అందజేసింది. ఈ నేపథ్యంలో నేడు మధ్యాహ్నం 3 గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటర్ ఫలితాలు విడుదల చేయనున్నారు. గతంలో చోటు చేసుకున్న పొరపాట్లు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకున్నామని విద్యాశాఖ అధికారులు తెలిపారు.

Tags:    

Similar News