విశాఖలో తెలుగు మహిళలు వినూత్న నిరసన

దిశ-ఉత్తరాంధ్ర: విశాఖ టీడీపీ కార్యాలయంలో తెలుగు మహిళలు ఆదివారం వినూత్న నిరసన చేపట్టారు. దేవాలయం లాంటి అసెంబ్లీలో అసభ్య పదజాలం వాడటం, వ్యక్తిగత దూషణలు, బూతులు, వ్యవహార శైలిలో మార్పు రావాలి అంటూ ఈ కార్యక్రమం చేపట్టారు. పట్టణంలోని ఎన్టీఆర్ స్కూల్‌లో బుద్ధి జ్ఞానం నేర్పబడును అంటూ కొడాలి నాని, అంబటి, వల్లభనేని వంశీ, సీఎం జగన్, విజయ్ సాయి రెడ్డి ఫేస్ క్యాప్స్‌ను ధరించి వారికి తరగతులు నేర్పుతున్నట్లు విభిన్నంగా నిరసన నిర్వహించారు.

Update: 2021-11-28 11:28 GMT

దిశ-ఉత్తరాంధ్ర: విశాఖ టీడీపీ కార్యాలయంలో తెలుగు మహిళలు ఆదివారం వినూత్న నిరసన చేపట్టారు. దేవాలయం లాంటి అసెంబ్లీలో అసభ్య పదజాలం వాడటం, వ్యక్తిగత దూషణలు, బూతులు, వ్యవహార శైలిలో మార్పు రావాలి అంటూ ఈ కార్యక్రమం చేపట్టారు. పట్టణంలోని ఎన్టీఆర్ స్కూల్‌లో బుద్ధి జ్ఞానం నేర్పబడును అంటూ కొడాలి నాని, అంబటి, వల్లభనేని వంశీ, సీఎం జగన్, విజయ్ సాయి రెడ్డి ఫేస్ క్యాప్స్‌ను ధరించి వారికి తరగతులు నేర్పుతున్నట్లు విభిన్నంగా నిరసన నిర్వహించారు.

Tags:    

Similar News