దారుణం.. కిలోమీటర్ పొడువునా శరీర భాగాలు..

దిశ, ఫరూఖ్ నగర్:  రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఫరూఖ్ నగర్ మండలం బూర్గుల రైల్వే గేట్ వద్ద వ్యక్తి జరిగింది. దాదాపు కిలోమీటరు మేర విడివిడిగా శరీర అవయవాలు పడినట్లు తెలుస్తుంది. ఒడిశాకు చెందిన చారు దళాయి (46) కుటుంబ కలహాల వల్ల నిన్న రాత్రి సుమారు 9.30 గంటల సమయంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.

Update: 2021-12-07 01:33 GMT

దిశ, ఫరూఖ్ నగర్: రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఫరూఖ్ నగర్ మండలం బూర్గుల రైల్వే గేట్ వద్ద వ్యక్తి జరిగింది. దాదాపు కిలోమీటరు మేర విడివిడిగా శరీర అవయవాలు పడినట్లు తెలుస్తుంది. ఒడిశాకు చెందిన చారు దళాయి (46) కుటుంబ కలహాల వల్ల నిన్న రాత్రి సుమారు 9.30 గంటల సమయంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.

Tags:    

Similar News