వైసీపీ నేత, రాజ్యసభ సభ్యుడి ఇంట్లో ఐటీ సోదాలు

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో మంగళవారం ఐటీ అధికారులు మెరుపు దాడులు చేశారు. ఏకకాలంలోనే 15 చోట్ల రైడ్స్ చేస్తున్నారు. వైసీపీ నేత, రాజ్యసభ సభ్యుడు, రాంకీ సంస్థల చైర్మన్‌గా కొనసాగుతున్న అయోధ్య రామిరెడ్డి ఇంట్లో ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులు దాడులు చేస్తున్నారు. మాదాపూర్‌లోని రాంకీ ప్రధాన కార్యాలయం, అనుబంధ సంస్థల్లో సోదాలు కొనసాగుతున్నాయి. అమ్మకాలు, కొనుగోళ్ల లావాదేవీల మధ్య తేడాలు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Update: 2021-07-06 01:16 GMT

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో మంగళవారం ఐటీ అధికారులు మెరుపు దాడులు చేశారు. ఏకకాలంలోనే 15 చోట్ల రైడ్స్ చేస్తున్నారు. వైసీపీ నేత, రాజ్యసభ సభ్యుడు, రాంకీ సంస్థల చైర్మన్‌గా కొనసాగుతున్న అయోధ్య రామిరెడ్డి ఇంట్లో ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులు దాడులు చేస్తున్నారు. మాదాపూర్‌లోని రాంకీ ప్రధాన కార్యాలయం, అనుబంధ సంస్థల్లో సోదాలు కొనసాగుతున్నాయి. అమ్మకాలు, కొనుగోళ్ల లావాదేవీల మధ్య తేడాలు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News