ఐఐటీ విద్యార్థిని ఆత్మహత్య

దిశ, ఖమ్మం: ఐఐటీ చదువుతున్న జిల్లాకు చెందిన విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నేలకొండపల్లి మండలం అజయ్ తండా గ్రామానికి చెందిన ఐఐటీ విద్యార్థిని సంధ్య (18) గురువారం ఉరేసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ సమయంలో తల్లిదండ్రులు, స్థానికులు గమనించి నేలకొండపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Update: 2020-06-18 02:30 GMT

దిశ, ఖమ్మం: ఐఐటీ చదువుతున్న జిల్లాకు చెందిన విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నేలకొండపల్లి మండలం అజయ్ తండా గ్రామానికి చెందిన ఐఐటీ విద్యార్థిని సంధ్య (18) గురువారం ఉరేసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ సమయంలో తల్లిదండ్రులు, స్థానికులు గమనించి నేలకొండపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News