సారీ.. నేను ఎంపీగా ప్రమాణస్వీకారం చేయలేకపోతున్నా

దిశ, వెబ్ డెస్క్: కొత్తగా ఎన్నికైన వైసీపీ రాజ్యసభ సభ్యులు నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఏపీ నుంచి ఎన్నికైన వైసీపీ నేతలు పిల్లి సుభాష్, మోపిదేవి, అయోధ్య రామిరెడ్డి ఈరోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కానీ, పరిమళ్ నత్వానీ మాత్రం ప్రమాణ స్వీకారం చేయడంలేదు. తన వ్యక్తిగత కారణాలతో రాజ్యసభ సభ్యుడిగా ఈరోజు ప్రమాణస్వీకారం చేయలేకపోతున్నట్లు ఆయన తెలిపినట్లు సమాచారం.

Update: 2020-07-21 22:40 GMT

దిశ, వెబ్ డెస్క్: కొత్తగా ఎన్నికైన వైసీపీ రాజ్యసభ సభ్యులు నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఏపీ నుంచి ఎన్నికైన వైసీపీ నేతలు పిల్లి సుభాష్, మోపిదేవి, అయోధ్య రామిరెడ్డి ఈరోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కానీ, పరిమళ్ నత్వానీ మాత్రం ప్రమాణ స్వీకారం చేయడంలేదు. తన వ్యక్తిగత కారణాలతో రాజ్యసభ సభ్యుడిగా ఈరోజు ప్రమాణస్వీకారం చేయలేకపోతున్నట్లు ఆయన తెలిపినట్లు సమాచారం.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News