భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. సరూర్‌నగర్ మైత్రీవనం కాలనీలో భార్యపై పెట్రోల్ పోసి భర్త నిప్పంటించడంతో మహిళకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే మహిళను.. స్థానికులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా.. కొద్దిరోజులుగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Update: 2020-10-12 05:14 GMT

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. సరూర్‌నగర్ మైత్రీవనం కాలనీలో భార్యపై పెట్రోల్ పోసి భర్త నిప్పంటించడంతో మహిళకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే మహిళను.. స్థానికులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా.. కొద్దిరోజులుగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Tags:    

Similar News