ద్వారకా తిరుమలలో ఘరానా మోసం.. రూ.3 కోట్లకు టోకరా

దిశ, వెబ్‌డెస్క్: తూర్పు గోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో ఓ వ్యాపారి ఘరానా మోసానికి పాల్పడ్డాడు. అమాయక ప్రజల అవసరాలను గ్రహించి, గోల్డ్ స్కీమ్, చిట్టీల పేరుతో ఏకంగా రూ. 3 కోట్లు కాజేశాడు. తర్వాత సరిగా స్పందించకపోవడం, ఆ తర్వాత కొన్ని రోజులకు కనిపించకుండా పోవడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు వ్యాపారిపై పోలీసుకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వ్యాపారి కోసం గాలిస్తున్నారు.

Update: 2021-07-20 20:47 GMT

దిశ, వెబ్‌డెస్క్: తూర్పు గోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో ఓ వ్యాపారి ఘరానా మోసానికి పాల్పడ్డాడు. అమాయక ప్రజల అవసరాలను గ్రహించి, గోల్డ్ స్కీమ్, చిట్టీల పేరుతో ఏకంగా రూ. 3 కోట్లు కాజేశాడు. తర్వాత సరిగా స్పందించకపోవడం, ఆ తర్వాత కొన్ని రోజులకు కనిపించకుండా పోవడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు వ్యాపారిపై పోలీసుకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వ్యాపారి కోసం గాలిస్తున్నారు.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News