Jupiter: మీనంలో బృహస్పతి అస్తమించడం వలన ఈ రాశుల వారి జీవితం నాశనం అయ్యే ప్రమాదముంది?

జ్యోతిష్య శాస్త్ర ప్రకారం గ్రహాలు వాటి స్థానాలను మార్చుకుంటూ ఉంటాయి.

Update: 2023-03-18 01:54 GMT

దిశ, వెబ్ డెస్క్ : జ్యోతిష్య శాస్త్ర ప్రకారం గ్రహాలు వాటి స్థానాలను మార్చుకుంటూ ఉంటాయి. ఈ నెల 28 వ తేదీన మీనరాశిలో  బృహస్పతి  అస్తమించనున్నాడు. దీని  వల్ల ఈ రాశుల  వారికి అశుభంగా ఉండనుంది. ఆ రాశులేంటో  ఇక్కడ చూద్దాం. 

సింహ రాశి

 ఈ  రాశి వారికి  అనుకోని విధంగా సమస్యలు వస్తాయి. ఆర్థిక పరిస్థితులు ఎక్కువవుతాయి. మీ జీవిత భాగస్వామితో గొడవలు జరుగుతాయి.  చిన్నగా మొదలైన విబేధాలు  విడాకులు వరకు దారి తీయవచ్చు. ఈ సమయంలో తొందరపడి   నిర్ణయాలు తీసుకోండి. 

కుంభ రాశి

ఈ సమయంలో ఈ రాశి వారికి  ఖర్చులు బాగా  పెరిగిపోతాయి. వాహనం నడిపేటప్పుడు  జాగ్రత్తగా ఉండండి, లేదంటే  యాక్సిడెంట్ అయ్యే ప్రమాదం ఉంది. మీరు ఏ పని చేసిన ఒకటికి రెండు సార్లు అలోచించి చేయండి.

Also Read: Telugu Panchangam 18 మార్చి : నేడు శుభ, అశుభ సమయాలివే!

Tags:    

Similar News