అలర్ట్.. హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తివేత..

దిశ, వెబ్‌డెస్క్ : హిమాయత్ సాగర్ జలాశయం గేట్లను జలమండలి అధికారులు ఎత్తివేశారు. జలాశయంలో గరిష్ట నీటి మట్టం 1763.50 అడుగులకు చేరడంతో అధికారులు 3 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఈ క్రమంలో ఇప్పటికే దిగువన ఉన్న కిస్మత్పూర్, బండ్లగూడ, లంగర్ హౌస్ ప్రాంతాలతో పాటుగా లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అలర్ట్ చేశారు.

Update: 2021-07-20 05:29 GMT

దిశ, వెబ్‌డెస్క్ : హిమాయత్ సాగర్ జలాశయం గేట్లను జలమండలి అధికారులు ఎత్తివేశారు. జలాశయంలో గరిష్ట నీటి మట్టం 1763.50 అడుగులకు చేరడంతో అధికారులు 3 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఈ క్రమంలో ఇప్పటికే దిగువన ఉన్న కిస్మత్పూర్, బండ్లగూడ, లంగర్ హౌస్ ప్రాంతాలతో పాటుగా లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అలర్ట్ చేశారు.

Tags:    

Similar News