హోం క్వారంటైన్‌లోకి హిమాచల్ ప్రదేశ్ సీఎం

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. రోజూ అనేకమంది ప్రజాప్రతినిధులు మహమ్మారి బారిన పడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా హిమాచల్ ముఖ్యమంత్రి జైరాం ఠాగూర్ హోం క్వారంటైన్‌లోకి వెళ్లారు. రెండ్రోజుల క్రితం మనాలీలో ఆయన్ను కలిసిన కొంతమందికి కరోనా పాజిటివ్ రావడంతో స్వీయ నిర్బంధంలోకి వెళ్లినట్టు సోమవారం సీఎం అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు.

Update: 2020-10-05 09:11 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. రోజూ అనేకమంది ప్రజాప్రతినిధులు మహమ్మారి బారిన పడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా హిమాచల్ ముఖ్యమంత్రి జైరాం ఠాగూర్ హోం క్వారంటైన్‌లోకి వెళ్లారు. రెండ్రోజుల క్రితం మనాలీలో ఆయన్ను కలిసిన కొంతమందికి కరోనా పాజిటివ్ రావడంతో స్వీయ నిర్బంధంలోకి వెళ్లినట్టు సోమవారం సీఎం అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు.

Tags:    

Similar News