ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టివేత

దిశ, వెబ్ డెస్క్: శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. రూ. 45 లక్షలు విలువ చేసే 837 గ్రాముల బంగారాన్ని శనివారం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో భాగంగా విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులను తనిఖీ చేస్తుండగా రియాద్ నుంచి వచ్చిన నలుగురు యువకుల వద్ద భారీగా బంగారం పట్టుబడింది. ఈ మేరకు కేసు నమోదు చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు.

Update: 2020-08-15 02:07 GMT

దిశ, వెబ్ డెస్క్: శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. రూ. 45 లక్షలు విలువ చేసే 837 గ్రాముల బంగారాన్ని శనివారం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో భాగంగా విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులను తనిఖీ చేస్తుండగా రియాద్ నుంచి వచ్చిన నలుగురు యువకుల వద్ద భారీగా బంగారం పట్టుబడింది. ఈ మేరకు కేసు నమోదు చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు.

Tags:    

Similar News