దేశ రాజధానితో ఉన్న సరిహద్దులు మూసి వేయండి: హర్యానా హోం మంత్రి

దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీతో ఉన్న సరిహద్దులను మూసివేయాలని హర్యానా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నందున హర్యానా హోంమంత్రి అనిల్ విజ్ దేశ రాజధానితో ఉన్న సరిహద్దులను మూసివేయాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Update: 2020-05-29 00:33 GMT

దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీతో ఉన్న సరిహద్దులను మూసివేయాలని హర్యానా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నందున హర్యానా హోంమంత్రి అనిల్ విజ్ దేశ రాజధానితో ఉన్న సరిహద్దులను మూసివేయాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Tags:    

Similar News