ఎన్నారైలతో హరీశ్‌రావు వీడియో కాన్ఫరెన్స్

దిశ, వెబ్‌డెస్క్: దుబ్బాకలో ఉప ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మంత్రి హరీశ్ రావు ప్రచారంలో వేగం పెంచారు. ఈ క్రమంలో ఆదివారం టీఆర్ఎస్ ఎన్నారైలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో దుబ్బాక ఉప ఎన్నికల ప్రచార సరళిపై సుదీర్ఘంగా చర్చించారు. ఎన్నికల్లో ఎన్నారైల పాత్రపై దిశానిర్ధేశం చేశారు.

Update: 2020-10-11 03:48 GMT

దిశ, వెబ్‌డెస్క్: దుబ్బాకలో ఉప ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మంత్రి హరీశ్ రావు ప్రచారంలో వేగం పెంచారు. ఈ క్రమంలో ఆదివారం టీఆర్ఎస్ ఎన్నారైలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో దుబ్బాక ఉప ఎన్నికల ప్రచార సరళిపై సుదీర్ఘంగా చర్చించారు. ఎన్నికల్లో ఎన్నారైల పాత్రపై దిశానిర్ధేశం చేశారు.

Tags:    

Similar News