సీఆర్పీఎఫ్ క్యాంపుపై గ్రెనేడ్ దాడి

దిశ వెబ్ డెస్క్: కశ్మీర్‌లో ఉగ్రవాదులు గ్రెనేడ్ దాడికి సోమవారం పాల్పడ్డారు.ఈ ఘటన అనంతనాగ్ దగ్గర చోటు చేసుకుంది. ఘటన వివరాల్లోకి వెళితే….సీఆర్పీఎఫ్ క్యాంపును లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు గ్రెనేడ్‌ను విసిరారు. కాగా ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని సీఆర్పీఎఫ్ అధికారులు తెలిపారు. ఉగ్రవాదులను పట్టుకునేందుకు గాలింపు చర్యలను చేపట్టినట్టు అధికారులు తెలిపారు.

Update: 2020-09-21 11:53 GMT

దిశ వెబ్ డెస్క్:
కశ్మీర్‌లో ఉగ్రవాదులు గ్రెనేడ్ దాడికి సోమవారం పాల్పడ్డారు.ఈ ఘటన అనంతనాగ్ దగ్గర చోటు చేసుకుంది. ఘటన వివరాల్లోకి వెళితే….సీఆర్పీఎఫ్ క్యాంపును లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు గ్రెనేడ్‌ను విసిరారు. కాగా ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని సీఆర్పీఎఫ్ అధికారులు తెలిపారు. ఉగ్రవాదులను పట్టుకునేందుకు గాలింపు చర్యలను చేపట్టినట్టు అధికారులు తెలిపారు.

Tags:    

Similar News