కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త

  న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సెంట్రల్ గవర్నమెంట్ శుభవార్త చెప్పింది. కేంద్రం పరిధిలోని ఉద్యోగులు, పెన్షనర్లకు నాలుగు శాతం డీఏ పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. పెంచిన డీఏను ఈ నెల నుంచే చెల్లిస్తామని శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొంది. ద్రవ్యోల్బణం పెరిగిన నేపథ్యంలో నిత్యావసర వస్తువుల ధరలు మండిపోతున్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. Tags: central government, good news, employees, DA,

Update: 2020-03-13 03:20 GMT

 

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సెంట్రల్ గవర్నమెంట్ శుభవార్త చెప్పింది. కేంద్రం పరిధిలోని ఉద్యోగులు, పెన్షనర్లకు నాలుగు శాతం డీఏ పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. పెంచిన డీఏను ఈ నెల నుంచే చెల్లిస్తామని శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొంది. ద్రవ్యోల్బణం పెరిగిన నేపథ్యంలో నిత్యావసర వస్తువుల ధరలు మండిపోతున్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

Tags: central government, good news, employees, DA,

Tags:    

Similar News