వందే భారత్ విమానాల్లో భారీగా బంగారం

దిశ, వెబ్ డెస్క్: శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. ఇతర దేశాల్లో చిక్కుకున్న భారతీయలను తీసుకొస్తున్న వందే భారత్ మిషన్ విమానాల్లో ప్రయాణికుల నుంచి 3.11 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. నిందితులు దామన్ నుంచి వచ్చినట్లుగా గుర్తించారు. పట్టుబడిన బంగారం విలువ రూ. కోటీ 60 లక్షలు ఉంటుందని కస్టమ్స్ అధికారులు తెలిపారు.  

Update: 2020-07-30 23:47 GMT

దిశ, వెబ్ డెస్క్: శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. ఇతర దేశాల్లో చిక్కుకున్న భారతీయలను తీసుకొస్తున్న వందే భారత్ మిషన్ విమానాల్లో ప్రయాణికుల నుంచి 3.11 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. నిందితులు దామన్ నుంచి వచ్చినట్లుగా గుర్తించారు. పట్టుబడిన బంగారం విలువ రూ. కోటీ 60 లక్షలు ఉంటుందని కస్టమ్స్ అధికారులు తెలిపారు.

 

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News