ఎయిర్‎పోర్టులో బంగారం పట్టివేత

దిశ, వెబ్‎డెస్క్: తమిళనాడు రాష్ట్రంలోని తిరుచ్చి విమానాశ్రాయంలో భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద బంగారాన్ని పోలీసులు గుర్తించారు. దీంతో అతడి వద్ద 2.6 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. సుమారు దాని విలువ రూ.1.30 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. నిందితుడు విరుదాచలం వాసి షంషుద్దీన్ గా గుర్తించారు. ఈ మేరకు అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Update: 2020-11-06 23:34 GMT

దిశ, వెబ్‎డెస్క్:
తమిళనాడు రాష్ట్రంలోని తిరుచ్చి విమానాశ్రాయంలో భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద బంగారాన్ని పోలీసులు గుర్తించారు. దీంతో అతడి వద్ద 2.6 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. సుమారు దాని విలువ రూ.1.30 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. నిందితుడు విరుదాచలం వాసి షంషుద్దీన్ గా గుర్తించారు. ఈ మేరకు అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Tags:    

Similar News