ఎయిర్‌పోర్ట్‌లో బంగారం పట్టివేత

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన సుడాన్ దేశస్థురాలి నుంచి రూ.9.26లక్షల విలువ చేసే, 233.2 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నట్టు ఎయిర్‌పోర్ట్ అధికారులు వెల్లడించారు.

Update: 2020-02-19 00:05 GMT

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన సుడాన్ దేశస్థురాలి నుంచి రూ.9.26లక్షల విలువ చేసే, 233.2 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నట్టు ఎయిర్‌పోర్ట్ అధికారులు వెల్లడించారు.

Tags:    

Similar News