గ్లైఫోసైట్ గడ్డి మందు భారీగా పట్టివేత

దిశ బెల్లంపల్లి: నియోజకవర్గంలో భారీగా నిషేదిత గడ్డిమందు గ్లైఫోసైట్ భారీగా పట్టుబడింది. రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి మంచిర్యాల జిల్లా తుంగగూడ గ్రామoలో 75 లీటర్ల గడ్డి మందును సీజ్ చేశారు. మేకల మహేష్(19) అనే యువకుడు మహారాష్ట్ర నుంచి రహస్యంగా తీసుకొచ్చి గడ్డి మందును తన ఇంట్లో ఉంచి రైతులకు అమ్ముతున్నట్టు పోలీసులు వెల్లడించారు.

Update: 2020-07-25 09:15 GMT

దిశ బెల్లంపల్లి: నియోజకవర్గంలో భారీగా నిషేదిత గడ్డిమందు గ్లైఫోసైట్ భారీగా పట్టుబడింది. రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి మంచిర్యాల జిల్లా తుంగగూడ గ్రామoలో 75 లీటర్ల గడ్డి మందును సీజ్ చేశారు. మేకల మహేష్(19) అనే యువకుడు మహారాష్ట్ర నుంచి రహస్యంగా తీసుకొచ్చి గడ్డి మందును తన ఇంట్లో ఉంచి రైతులకు అమ్ముతున్నట్టు పోలీసులు వెల్లడించారు.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News