హైదరాబాద్‌లో బాలికపై అత్యాచారం

దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌‌లోని బంజారాహిల్స్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. బాలికపై రాజేశ్ అనే వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఆదివారం ఆలస్యంగా వెలుగుచూడటంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితునిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Update: 2021-06-06 08:38 GMT

దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌‌లోని బంజారాహిల్స్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. బాలికపై రాజేశ్ అనే వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఆదివారం ఆలస్యంగా వెలుగుచూడటంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితునిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News