విద్యార్థినిపై అత్యాచారం..ఆత్మహత్య

దిశ,వెబ్‌డెస్క్ మధ్యప్రదేశ్‌లోని బేతుల్ జిల్లాలో బుధవారం దారుణం చోటుచేసుకుంది.ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై ఓ అగంతకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.దీంతో అవమానం భరించలేక ఆ బాలిక కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. గమనించిన స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు.అప్పటికే ఆమెకు గాయాలు తీవ్రతరం కావడంతో పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని నిందితుని కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Update: 2020-02-25 23:37 GMT

దిశ,వెబ్‌డెస్క్
మధ్యప్రదేశ్‌లోని బేతుల్ జిల్లాలో బుధవారం దారుణం చోటుచేసుకుంది.ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై ఓ అగంతకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.దీంతో అవమానం భరించలేక ఆ బాలిక కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. గమనించిన స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు.అప్పటికే ఆమెకు గాయాలు తీవ్రతరం కావడంతో పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని నిందితుని కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Tags:    

Similar News