కొండచరియలు పడి నలుగురి మృతి

జమ్ముకశ్మీర్‌లో విషాదం చోటుచేసుకుంది. కొండచరియలు విరిగిపడి నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఉదంపూర్ సమీపంలోని ఘోర్డి ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున ఓ ఇంటిపై ఉన్నట్టుండి కొండచరియలు విరిగి పడ్డాయి. దీంతో ఇంట్లో ఉంటున్న నలుగురు దుర్మరణం చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయ చర్యలు ప్రారంభించారు. Tags: Four people died,,landslides broke out, jammu kashmir

Update: 2020-03-09 21:59 GMT

జమ్ముకశ్మీర్‌లో విషాదం చోటుచేసుకుంది. కొండచరియలు విరిగిపడి నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఉదంపూర్ సమీపంలోని ఘోర్డి ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున ఓ ఇంటిపై ఉన్నట్టుండి కొండచరియలు విరిగి పడ్డాయి. దీంతో ఇంట్లో ఉంటున్న నలుగురు దుర్మరణం చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయ చర్యలు ప్రారంభించారు.

Tags: Four people died,,landslides broke out, jammu kashmir

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News