13వ సారి కూడా ముఖేష్ అంబానీ టాప్

దిశ, వెబ్ డెస్క్: భారత్ లో టాప్ 100 ధనవంతుల జాబితాను ఫోర్బ్స్ మ్యాగజైన్ విడుదల చేసింది. 13 వ ఏడాదిలోనూ రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ అగ్రస్థానంలో నిలిచారు. 88.7 బిలియన్ డాలర్ల సంపదతో భారత్ లోని సంపన్నుల జాబితాలో ముఖేష్ నెంబర్ 1 స్థానం దక్కించుకున్నారు. అంబానీ సంస్థలు రోజుకు రూ.760 కోట్లు ఆర్జిస్తున్నట్టు ఫోర్బ్స్ మ్యాగజైన్ పేర్కొంది. ఇక 25.2 బిలియన్ డాలర్ల సంపదతో గౌతమ్ అదానీ రెండో స్థానంలో నిలిచారు. 20.4 బిలియన్ డాలర్లతో శివ్ నాడర్ మూడో స్థానం దక్కించుకున్నారు.

Update: 2020-10-08 23:09 GMT

దిశ, వెబ్ డెస్క్: భారత్ లో టాప్ 100 ధనవంతుల జాబితాను ఫోర్బ్స్ మ్యాగజైన్ విడుదల చేసింది. 13 వ ఏడాదిలోనూ రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ అగ్రస్థానంలో నిలిచారు. 88.7 బిలియన్ డాలర్ల సంపదతో భారత్ లోని సంపన్నుల జాబితాలో ముఖేష్ నెంబర్ 1 స్థానం దక్కించుకున్నారు.

అంబానీ సంస్థలు రోజుకు రూ.760 కోట్లు ఆర్జిస్తున్నట్టు ఫోర్బ్స్ మ్యాగజైన్ పేర్కొంది. ఇక 25.2 బిలియన్ డాలర్ల సంపదతో గౌతమ్ అదానీ రెండో స్థానంలో నిలిచారు. 20.4 బిలియన్ డాలర్లతో శివ్ నాడర్ మూడో స్థానం దక్కించుకున్నారు.

Tags:    

Similar News