మధ్యప్రదేశ్‌లో విషాదం

దిశ, వెబ్‌డెస్క్: మధ్యప్రదేశ్‌లో విషాదం చోటు చేసుకుంది. టీకంగఢ్ జిల్లాలోని ఖర్గాపూర్‌లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య చేసుకున్నారు. వీరిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. అయితే.. కుటుంబం మొత్తం ఒకేసారి చనిపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. దీంతో పోలీసులు.. హత్యలా, ఆత్మహత్యాలా అన్న కోణంలో విచారిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Update: 2020-08-23 04:59 GMT

దిశ, వెబ్‌డెస్క్: మధ్యప్రదేశ్‌లో విషాదం చోటు చేసుకుంది. టీకంగఢ్ జిల్లాలోని ఖర్గాపూర్‌లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య చేసుకున్నారు. వీరిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. అయితే.. కుటుంబం మొత్తం ఒకేసారి చనిపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. దీంతో పోలీసులు.. హత్యలా, ఆత్మహత్యాలా అన్న కోణంలో విచారిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News