ఆప్ ఎమ్మెల్యే కాన్వాయ్‌పై కాల్పులు.. ఒకరు మృతి

      ఢిల్లీలోని ఆప్ ఎమ్మెల్యే నరేశ్ యాదవ్‌ కాన్వాయ్‌పై దుండగుడు కాల్పులకు పాల్పడ్డాడు. ఈ కాల్పుల్లో ఆప్ కార్యకర్త అశోక్ మన్ మృతి చెందగా, మరొకరు గాయాలపాలయ్యారు. అసఫ్ అలీ మార్గ్‌‌లో గుడికి వెళ్లొస్తుండగా దుండగుడు నాలుగు రౌండ్ల పాటు కాల్పులు జరిపినట్టు తెలుస్తున్నది. కాగా, నరేశ్ యాదవ్ మెహ్‌రౌలి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

Update: 2020-02-11 19:32 GMT

ఢిల్లీలోని ఆప్ ఎమ్మెల్యే నరేశ్ యాదవ్‌ కాన్వాయ్‌పై దుండగుడు కాల్పులకు పాల్పడ్డాడు. ఈ కాల్పుల్లో ఆప్ కార్యకర్త అశోక్ మన్ మృతి చెందగా, మరొకరు గాయాలపాలయ్యారు. అసఫ్ అలీ మార్గ్‌‌లో గుడికి వెళ్లొస్తుండగా దుండగుడు నాలుగు రౌండ్ల పాటు కాల్పులు జరిపినట్టు తెలుస్తున్నది. కాగా, నరేశ్ యాదవ్ మెహ్‌రౌలి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

Tags:    

Similar News