ఢిల్లీ పారిశ్రామిక ప్రాంతలో భారీ అగ్ని ప్రమాదం..

దిశ, వెబ్ డెస్క్ : దేశ రాజధాని ఢిలీలోని దిల్షాద్​గార్డెన్​ పారిశ్రామిక ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. దామోదర్​పార్క్​లోని మహానగర్ టెలిఫోన్​నిగమ్​లిమిటెడ్​(ఎంటీఎన్ఎల్​) ఆఫీస్ సమీపంలో ఉన్న ఓ ఫ్యాక్టరీలో ఈరోజు ఉదయం పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న వెంటనే 25 అగ్నిమాపక యంత్రాలు ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.  

Update: 2021-04-08 00:39 GMT

దిశ, వెబ్ డెస్క్ : దేశ రాజధాని ఢిలీలోని దిల్షాద్​గార్డెన్​ పారిశ్రామిక ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. దామోదర్​పార్క్​లోని మహానగర్ టెలిఫోన్​నిగమ్​లిమిటెడ్​(ఎంటీఎన్ఎల్​) ఆఫీస్ సమీపంలో ఉన్న ఓ ఫ్యాక్టరీలో ఈరోజు ఉదయం పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న వెంటనే 25 అగ్నిమాపక యంత్రాలు ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

 

Tags:    

Similar News