ఢిల్లీ పారిశ్రామిక ప్రాంతలో భారీ అగ్ని ప్రమాదం..
దిశ, వెబ్ డెస్క్ : దేశ రాజధాని ఢిలీలోని దిల్షాద్గార్డెన్ పారిశ్రామిక ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. దామోదర్పార్క్లోని మహానగర్ టెలిఫోన్నిగమ్లిమిటెడ్(ఎంటీఎన్ఎల్) ఆఫీస్ సమీపంలో ఉన్న ఓ ఫ్యాక్టరీలో ఈరోజు ఉదయం పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న వెంటనే 25 అగ్నిమాపక యంత్రాలు ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
దిశ, వెబ్ డెస్క్ : దేశ రాజధాని ఢిలీలోని దిల్షాద్గార్డెన్ పారిశ్రామిక ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. దామోదర్పార్క్లోని మహానగర్ టెలిఫోన్నిగమ్లిమిటెడ్(ఎంటీఎన్ఎల్) ఆఫీస్ సమీపంలో ఉన్న ఓ ఫ్యాక్టరీలో ఈరోజు ఉదయం పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న వెంటనే 25 అగ్నిమాపక యంత్రాలు ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.