కోల్‎కతాలో అగ్నిప్రమాదం

దిశ,వెబ్‎డెస్క్: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్‎కతాలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పట్టణంలోని ఐదంస్తుల భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 12ఏళ్ల బాలుడు, ఓ వృద్ధురాలు మృతి చెందారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Update: 2020-10-16 21:38 GMT

దిశ,వెబ్‎డెస్క్: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్‎కతాలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పట్టణంలోని ఐదంస్తుల భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 12ఏళ్ల బాలుడు, ఓ వృద్ధురాలు మృతి చెందారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Tags:    

Similar News