రెండు బైక్‌లు దగ్ధం..

ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి రెండు బైక్‌లు దగ్ధం అయ్యాయి. ఈ ఘటన వరంగల్ రూరల్ జిల్లా పరకాలలోని 21వ వార్డులో జరిగింది. వివరాళ్లోరి వెళితే.. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా చెత్త తగలబడుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో ఓ ఇంటి ఆవరణలో ఉన్న రెండు ద్విచక్ర వాహనాలు దగ్ధమయ్యాయి.

Update: 2020-02-29 04:32 GMT

ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి రెండు బైక్‌లు దగ్ధం అయ్యాయి. ఈ ఘటన వరంగల్ రూరల్ జిల్లా పరకాలలోని 21వ వార్డులో జరిగింది. వివరాళ్లోరి వెళితే.. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా చెత్త తగలబడుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో ఓ ఇంటి ఆవరణలో ఉన్న రెండు ద్విచక్ర వాహనాలు దగ్ధమయ్యాయి.

Tags:    

Similar News