గడువు పొడిగించారు.. త్వరగా అప్లై చేసుకోండి

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి సంచాలకులు ఓ ప్రకటన చేశారు. పాలిటెక్నిక్ కోర్సుల్లోకి ప్రవేశించేందుకు నిర్వహించే పాలిసెట్ పరీక్షకు దరఖాస్తు గడువును జూన్ 9 వరకు పొడిగించినట్లు పేర్కొన్నారు. ఆలస్య రుసుముతో 12 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించినట్లు తెలిపారు. కాగా, జూలై 1న పరీక్ష జరగనున్నది.

Update: 2020-05-31 21:42 GMT

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి సంచాలకులు ఓ ప్రకటన చేశారు. పాలిటెక్నిక్ కోర్సుల్లోకి ప్రవేశించేందుకు నిర్వహించే పాలిసెట్ పరీక్షకు దరఖాస్తు గడువును జూన్ 9 వరకు పొడిగించినట్లు పేర్కొన్నారు. ఆలస్య రుసుముతో 12 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించినట్లు తెలిపారు. కాగా, జూలై 1న పరీక్ష జరగనున్నది.

Tags:    

Similar News