టీడీపీకి భారీ షాక్: రాజమండ్రి సెంట్రల్ జైలుకు దేవినేని

దిశ, ఏపీ బ్యూరో: మాజీమంత్రి దేవినేని ఉమాకు కోర్టు 14 రోజులపాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. మంగళవారం రాత్రి దేవినేని ఉమాను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నాం దేవినేనిని హనుమాన్ జంక్షన్ పీఎస్ పోలీసులు జూమ్ యాప్ ద్వారా మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. దీంతో న్యాయమూర్తి దేవినేని ఉమాకు 14 రోజులపాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. అనంతరం పోలీసులు దేవినేని ఉమాను రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించనున్నారు.

Update: 2021-07-28 07:31 GMT

దిశ, ఏపీ బ్యూరో: మాజీమంత్రి దేవినేని ఉమాకు కోర్టు 14 రోజులపాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. మంగళవారం రాత్రి దేవినేని ఉమాను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నాం దేవినేనిని హనుమాన్ జంక్షన్ పీఎస్ పోలీసులు జూమ్ యాప్ ద్వారా మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. దీంతో న్యాయమూర్తి దేవినేని ఉమాకు 14 రోజులపాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. అనంతరం పోలీసులు దేవినేని ఉమాను రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించనున్నారు.

Tags:    

Similar News