నేచురోపతికి పూర్వ వైభవం: ఈటల

దిశ, హైదరాబాద్: నారాయణగూడ‌లోని కేశవ్ మెమోరియల్ స్కూల్‌లో మంత్రి ఈటల రాజేందర్ మెగా నేచురోపతి క్యాంప్‌ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేచురోపతి మన భారతీయ వైద్యం అని గుర్తుచేశారు. నేచురోపతి వైద్యం అంటే తనకెంతో ఇష్టమని.. దీనిపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. వైద్య రంగంలో టెక్నాలజీ ఎంత పెరిగినా.. కొత్తగా వచ్చే రోగాల్ని మాత్రం ముందే గుర్తించలేక పోవడం బాధకరమన్నారు. నేచురోపతికి పూర్వ వైభవం తీసుకోస్తామని మంత్రి ఈటల రాజేందర్. […]

Update: 2020-02-23 08:08 GMT

దిశ, హైదరాబాద్: నారాయణగూడ‌లోని కేశవ్ మెమోరియల్ స్కూల్‌లో మంత్రి ఈటల రాజేందర్ మెగా నేచురోపతి క్యాంప్‌ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేచురోపతి మన భారతీయ వైద్యం అని గుర్తుచేశారు. నేచురోపతి వైద్యం అంటే తనకెంతో ఇష్టమని.. దీనిపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. వైద్య రంగంలో టెక్నాలజీ ఎంత పెరిగినా.. కొత్తగా వచ్చే రోగాల్ని మాత్రం ముందే గుర్తించలేక పోవడం బాధకరమన్నారు. నేచురోపతికి పూర్వ వైభవం తీసుకోస్తామని మంత్రి ఈటల రాజేందర్.

Read also..

టీఆర్ఎస్-కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం

Full View

Tags:    

Similar News