సాఫ్ట్‌వేర్ సమస్యలున్నాయి.. సరళతరం చేయాలి: ఈటల

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో 140 కేంద్రాల్లో వ్యాక్సినేషన్ నిర్వహించినట్టు మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. అన్ని రాష్ట్రాల వైద్య ఆరోగ్య శాఖ మంత్రులతో కేంద్ర మంత్రి హర్షవర్దన్ శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమీక్ష కార్యక్రమంలో సచివాలయం నుంచి మంత్రి ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..90 శాతం లక్ష్యాన్ని చేరుకున్నట్టు తెలిపారు. అన్ని కేంద్రాల్లో సాఫ్ట్ వేర్ పనిచేయడం లేదని చెప్పారు. సాఫ్ట్ వేర్‌లో సమస్యలు ఉన్నాయనీ..వాటిని సరళ తరం చేయాలని కోరారు. […]

Update: 2021-01-16 10:31 GMT

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో 140 కేంద్రాల్లో వ్యాక్సినేషన్ నిర్వహించినట్టు మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. అన్ని రాష్ట్రాల వైద్య ఆరోగ్య శాఖ మంత్రులతో కేంద్ర మంత్రి హర్షవర్దన్ శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమీక్ష కార్యక్రమంలో సచివాలయం నుంచి మంత్రి ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..90 శాతం లక్ష్యాన్ని చేరుకున్నట్టు తెలిపారు. అన్ని కేంద్రాల్లో సాఫ్ట్ వేర్ పనిచేయడం లేదని చెప్పారు. సాఫ్ట్ వేర్‌లో సమస్యలు ఉన్నాయనీ..వాటిని సరళ తరం చేయాలని కోరారు. రాష్ట్రానికి మరిన్ని డోసులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

Tags:    

Similar News