ఎంజీఎం ఎదుట డాక్టర్ల ధర్నా

దిశ, వరంగల్: హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో మంగళవారం డాక్టర్లపై జరిగిన దాడిని ఖండిస్తూ బుధవారం వరంగల్ ఏంజిఏం ఆస్పత్రి ఎదుట డాక్టర్లు ధర్నాకు దిగారు. దాడికి పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని, భవిష్యత్ లో ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని వారు డిమాండ్ చేశారు.

Update: 2020-06-10 02:15 GMT

దిశ, వరంగల్: హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో మంగళవారం డాక్టర్లపై జరిగిన దాడిని ఖండిస్తూ బుధవారం వరంగల్ ఏంజిఏం ఆస్పత్రి ఎదుట డాక్టర్లు ధర్నాకు దిగారు. దాడికి పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని, భవిష్యత్ లో ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని వారు డిమాండ్ చేశారు.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News