పుల్కల్‎లో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ..!

దిశ, ఆందోల్: కళ్యాణ లక్ష్మీ పథకం కింద మంజూరైన చెక్కులను లబ్దిదారులకు పంపిణీ చేశారు. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల పరిధిలోని గొంగులూరు తండాకు చెందిన ఏడుగురు లబ్దిదారులకు శనివారం సీడీసీ డైరెక్టర్ జయపాల్ నాయక్ కళ్యాణ లక్ష్మీ పథకం చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో నేతలు జై రామ్, రవి, రాంగ్య నాయక్, కుమార్, సురేష్, ప్రకాశ్‎ పాల్గొన్నారు.

Update: 2020-09-05 06:35 GMT

దిశ, ఆందోల్: కళ్యాణ లక్ష్మీ పథకం కింద మంజూరైన చెక్కులను లబ్దిదారులకు పంపిణీ చేశారు. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల పరిధిలోని గొంగులూరు తండాకు చెందిన ఏడుగురు లబ్దిదారులకు శనివారం సీడీసీ డైరెక్టర్ జయపాల్ నాయక్ కళ్యాణ లక్ష్మీ పథకం చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో నేతలు జై రామ్, రవి, రాంగ్య నాయక్, కుమార్, సురేష్, ప్రకాశ్‎ పాల్గొన్నారు.

Tags:    

Similar News