ముగ్గురిని దత్తత తీసుకున్న ప్రముఖ నిర్మాత

దిశ, ఆలేరు: ప్రముఖ నిర్మాత దిల్ రాజు ముగ్గురి పిల్లలను దత్తత తీసుకున్నారు. యాదాద్రి జిల్లా ఆత్మకూరులో ఇటీవల తల్లిదండ్రులు చనిపోవడంతో మనోహర్, లాస్య, యశ్వంత్ అనే ముగ్గురు అనాథలుగా మిగిలారు. దీంతో మంత్రి ఎర్రబెల్లి ఈ ముగ్గురి పిల్లలను దత్తత తీసుకోవాలని దిల్ రాజుకు సూచించారు. అందుకు ఆయన అంగీకరించి.. మాపల్లే స్వచ్ఛంద ద్వారా ఆదుకుంటామని వెల్లడించారు. ఈమేరకు మంత్రి ఎర్రబెల్లికి దన్యవాదాలు తెలిపారు దిల్ రాజు.

Update: 2020-08-02 06:10 GMT

దిశ, ఆలేరు: ప్రముఖ నిర్మాత దిల్ రాజు ముగ్గురి పిల్లలను దత్తత తీసుకున్నారు. యాదాద్రి జిల్లా ఆత్మకూరులో ఇటీవల తల్లిదండ్రులు చనిపోవడంతో మనోహర్, లాస్య, యశ్వంత్ అనే ముగ్గురు అనాథలుగా మిగిలారు. దీంతో మంత్రి ఎర్రబెల్లి ఈ ముగ్గురి పిల్లలను దత్తత తీసుకోవాలని దిల్ రాజుకు సూచించారు. అందుకు ఆయన అంగీకరించి.. మాపల్లే స్వచ్ఛంద ద్వారా ఆదుకుంటామని వెల్లడించారు. ఈమేరకు మంత్రి ఎర్రబెల్లికి దన్యవాదాలు తెలిపారు దిల్ రాజు.

Tags:    

Similar News