గూడ్స్ రైలు నుంచి డీజిల్ ట్యాంకర్లు విడిపోయాయి.. ఎక్కడంటే?

దిశ, వెబ్ డెస్క్: జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. టంగుటూరు మండలం సూరారెడ్డిపాలెం వద్ద గూడ్స్ రైలు నుంచి 3 డీజిల్ ట్యాంకర్లు విడిపోయాయి. అదేసమయంలో ఆ డీజిల్ ట్యాంకర్ల నుంచి మంటలు చెరేగాయి. ఇది గమనించిన సిబ్బంది మంటలను అదుపు చేశారు. విజయవాడ నుంచి చెన్నై వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

Update: 2020-06-24 22:15 GMT

దిశ, వెబ్ డెస్క్: జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. టంగుటూరు మండలం సూరారెడ్డిపాలెం వద్ద గూడ్స్ రైలు నుంచి 3 డీజిల్ ట్యాంకర్లు విడిపోయాయి. అదేసమయంలో ఆ డీజిల్ ట్యాంకర్ల నుంచి మంటలు చెరేగాయి. ఇది గమనించిన సిబ్బంది మంటలను అదుపు చేశారు. విజయవాడ నుంచి చెన్నై వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

Tags:    

Similar News