DGP: బేగంపేటలో తనిఖీలు చేసిన డీజీపీ

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నగరంలో లాక్‌డౌన్ ఆంక్షలను పోలీసులు మరింత కఠినతరం చేశారు. అందులో భాగంగానే సోమవారం బేగంపేటలో పోలీసులు ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులను, లాక్‌డౌన్ అమలు తీరును డీజీపీ మహేందర్ రెడ్డి పర్యవేక్షించారు. అనంతరం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అనవసరంగా ఎవరూ రోడ్లమీదకు రావొద్దని సూచించారు. అత్యవసరమైతేనే బయటకు రావాలని, లాక్‌డౌన్ నిబంధనలు పాటించని వారిని క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. కరోనా విస్తరిస్తున్న ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరారు.

Update: 2021-05-24 01:02 GMT

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నగరంలో లాక్‌డౌన్ ఆంక్షలను పోలీసులు మరింత కఠినతరం చేశారు. అందులో భాగంగానే సోమవారం బేగంపేటలో పోలీసులు ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులను, లాక్‌డౌన్ అమలు తీరును డీజీపీ మహేందర్ రెడ్డి పర్యవేక్షించారు. అనంతరం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అనవసరంగా ఎవరూ రోడ్లమీదకు రావొద్దని సూచించారు. అత్యవసరమైతేనే బయటకు రావాలని, లాక్‌డౌన్ నిబంధనలు పాటించని వారిని క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. కరోనా విస్తరిస్తున్న ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరారు.

Tags:    

Similar News